Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో హరితహారం కోసం సర్వం సిద్ధం

Adilabad: 48 లక్షల మొక్కలు నాటాలని అధికారుల లక్ష్యం

Update: 2021-06-26 05:42 GMT

హరిత హారం (ఫైల్ ఇమేజ్)

Adilabad: ఏడో విడత హరితహారం కోసం ఆదిలాబాద్‌ జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా 48 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. మొదటి ప్రాధాన్యత కింద రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు సమాయాత్తమవుతున్నారు. ఇక.. ఆదిలాబాద్ జిల్లాను ఆకుపచ్చ జిల్లాగా మార్చడమే తమ ధ్యేయమంటున్న కలెక్టర్ సిక్త పట్నాయక్

Tags:    

Similar News