Etela Rajender: మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం

Etela Rajender: బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఓటు వేస్తే లాభం లేదు

Update: 2024-04-29 07:36 GMT

Etela Rajender: మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం

Etela Rajender: ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే ఏమాత్రం లాభం లేదన్నారు ఈటల రాజేందర్. చెంగిచెర్ల శివ దుర్గ కాలనీలో బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌లో మల్కాజగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలైనా ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్‌...ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తోందని ఈటల ప్రశ్నించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కసారి కూడా రాలేదని ఈటల రాజేందర్ ఆరోపించారు.

Tags:    

Similar News