Etela Rajender: తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాల రైతులకు పంచుతున్నారు.. రాష్ట్ర రైతులను మాత్రం పట్టించుకోవడంలే
Etela Rajender: తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మోడల్ కాబోతుందని ప్రగల్బాలు పలుకుతున్నారు
Etela Rajender: తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాల రైతులకు పంచుతున్నారు.. రాష్ట్ర రైతులను మాత్రం పట్టించుకోవడంలే
Etela Rajender: ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో సీఎం కేసీఆర్ మరోసారి మోసానికి తెరలేపారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. దేశానికి తెలంగాణ మోడల్ కాబోతోందని ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు ఈటల. తెలంగాణ సొమ్ము తీసుకెళ్లి ఇతర రాష్ట్రాలకు పంచుతున్నారని కానీ, తెలంగాణ రైతులను మాత్రం పట్టించుకోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు మాత్రమే సర్వరోగ నివారిణి అన్నట్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పంట నష్టపోతే కనీసం పరిహారం కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు ఈటల.