Siddipet: హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా

Siddipet: రోడ్డెక్కిన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు

Update: 2023-02-13 09:24 GMT

Siddipet: హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా

Siddipet: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మున్సిపల్ కార్యాలయం పైకి ఎక్కి డబల్‌ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు నిరసన చేపట్టారు. ఆందోళనకారులకు బిజెపి నాయకులు మద్దతు తెలపారు. గత నెలలో మున్సిపల్ అధికారులు ప్రకటించిన లబ్ధిదారుల జాబితాలో అనర్హులకి కేటాయింపులు జరిగాయని అర్హులైన వారికి అన్యాయం జరిగిందని లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అయితే రీ సర్వే చేసి జాబితాను మరోసారి ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News