TS Govt Committee On Dharani: మ.3 గంటలకు సచివాలయంలో ధరణి కమిటీ భేటీ
TS Govt Committee On Dharani: పలు అంశాలు కమిటీలో చర్చకు వచ్చే అవకాశం
TS Govt Committee On Dharani: మ.3 గంటలకు సచివాలయంలో ధరణి కమిటీ భేటీ
TS Govt Committee On Dharani: మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ధరణి కమిటీ భేటీ జరగనుంది. ప్రజావాణిలో వచ్చిన ధరణి సమస్యలపై కమిటీ దృష్టి పెట్టనుంది. ప్రజావాణిలో ధరణి సమస్యలపైనే అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయి. పలు అంశాలు కమిటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.