Hyderabad: సైదాబాద్‌ ఘటనలో రంగంలోకి డీజీపీ

Hyderabad: రాష్ట్రంలోని పోలీస్‌ అధికారులను అప్రమత్తం చేసిన డీజీపీ

Update: 2021-09-15 14:33 GMT
రంగంలోకి దిగిన డీజీపీ మహేందర్ రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

Hyderabad: సైదాబాద్‌ ఘటనపై డీజీపీ రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని పోలీస్‌ అధికారులను అప్రమత్తం చేసిన డీజీపీ ప్రతీ పీఎస్‌లో రాజు ఫొటోను డిస్‌ప్లే చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్లకు, ఎస్పీలకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలంటూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఇక ఇప్పటికే హోంమంత్రి మహమ్మూద్‌ అలీ పోలీస్‌ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Tags:    

Similar News