జలదిగ్భంధంలో శ్రీ లక్ష్మి నరసమ్మ స్వామి ఆలయం

సూర్యపేట జిల్లాలోని మట్టంపల్లిలో ఉన్నచారిత్రక ఆలయం శ్రీ లక్ష్మి నరసమ్మ స్వామి ఆలయం.

Update: 2019-11-01 08:06 GMT

సూర్యపేట జిల్లాలోని మట్టంపల్లిలో ఉన్నచారిత్రక ఆలయం శ్రీ లక్ష్మి నరసమ్మ స్వామి ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలోకి పులిచింతల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రవేశించాయి.

దీంతో ఆలయ ప్రాంగణంలో 5 అడుగుల స్థాయి నీరు నిలిచిపోవడంతో భక్తులు ఆలయం లోపలికి వెళ్లలేరని ఆలయ కమిటీ తెలిపింది. ఆలయం నుండి నీటిని బయటకు తీయడంలో ఆలయ అధికారులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.


Tags:    

Similar News