సిలిండర్ పేలి పలువురికి గాయాలు
♦ భారీగా ఎగిసిపడిన మంటలు ♦ భయాందోళనతో పరుగులు తీసిన ప్రజలు
మేడ్చల్ మండలం రాజాబొల్లారం తండాలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఘటనా స్థలంలో ఉన్న పలువురికి గాయాలయ్యాయి.
సిలిందర్ పేలి మంటలు ఎగిసి పడుతుండటంతో అక్కడున్న ప్రజలు భయాందోళనతో పరుగులు తీసారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.