సిలిండర్ పేలి పలువురికి గాయాలు

♦ భారీగా ఎగిసిపడిన మంటలు ♦ భయాందోళనతో పరుగులు తీసిన ప్రజలు

Update: 2019-10-15 05:41 GMT

మేడ్చల్ మండలం రాజాబొల్లారం తండాలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఘటనా స్థలంలో ఉన్న పలువురికి గాయాలయ్యాయి.

సిలిందర్ పేలి మంటలు ఎగిసి పడుతుండటంతో అక్కడున్న ప్రజలు భయాందోళనతో పరుగులు తీసారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.  

Tags:    

Similar News