CPI: ప్రభుత్వ భూముల అమ్మకాలను వ్యతిరేకిస్తున్న సీపీఐ

CPI: రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన

Update: 2021-06-15 11:45 GMT

చాడ వెంకట్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

CPI: ప్రభుత్వ భూముల అమ్మకాల నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పరిశ్రమల భవన్ ముందు నిరసన చేపట్టారు. భూమిలేని పేదలకు భూములను పంచాలని డిమాండ్ చేశారు. పక్కదారి పట్టిన అసైన్డ్ భూములపై విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

Full View


Tags:    

Similar News