తెలంగాణా ప్రభుత్వం నుండి ఉత్తమ తహశీల్దారుగా అవార్డు అందుకున్న రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందినా లావణ్యను ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం చంచల్గూడ జైలుకు తరలించారు . ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో నిందితురాలుగా పరిగణించి ఏసీబీ అధికారాలు ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే . వారి తనిఖిల్లో మొత్తం 93 లక్షల రూపాయలు , బంగారం, వెండి , బంధువుల ఎకౌంటులో డబ్బులు , వివిధ ఆస్థి పేపర్లకి సంబంధించిన డాక్యుమెంట్స్ ని అధికారులు స్వాదినం చేసుకున్నారు .