Telangana: తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ

Telangana: రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై నేడు నివేదిక సమర్పించిన ప్రభుత్వం

Update: 2022-02-03 05:06 GMT

తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ

Telangana: తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల రీఓపెన్‌పై నేడు కోర్టుకు తెలపనుంది ప్రభుత్వం. అయితే ఇప్పటికే స్కూళ్లను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని పిటిషన్ దాఖలయ్యింది. నేరుగా పాఠశాలలు ప్రారంభించడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారించనుంది.

Tags:    

Similar News