నేడు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ నవ సంకల్ప్ శిబిర్

*మ.2.10 గంటలకు ప్రారంభోపన్యాసం చేయనున్న సోనియా

Update: 2022-05-13 05:46 GMT

నేడు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ నవ సంకల్ప్ శిబిర్

Udaipur: ఇవాళ రాజస్థాన్‌‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ నవ సంకల్ప్ శిబిర్ నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు ప్రారంభోపన్యాసం చేయనున్నారు సోనియా గాంధీ. 3 రోజుల పాటు కాంగ్రెస్ సంకల్ప్ శిబిర్ కొనసాగనుంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై తీర్మానాలు ఉండనున్నాయి. ఇక 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా నవ సంకల్ప్‌ శిబిర్‌‌ నిర్వహిస్తోంది హస్తం పార్టీ.

Tags:    

Similar News