Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు

Revanth Reddy: రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు

Update: 2024-03-09 08:55 GMT

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు కలిశారు. కాంగ్రెస్‌ అధిష్టానం జాబితాను ప్రకటించిన తర్వాత రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు బలరాం నాయక్‌, వంశీచంద్‌రెడ్డి, సురేష్‌ షెట్కర్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రేవంత్‌రెడ్డి అన్నారు.

Tags:    

Similar News