Nizamabad: నిజామాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

Nizamabad: కంటేశ్వర్ చౌరస్తాలో కాంగ్రెస్, ఎన్‌‎ఎస్‌యూఐ నేతల ఆందోళన

Update: 2023-01-28 05:22 GMT

Nizamabad: నిజామాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్

Nizamabad: నిజామాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. కంటేశ్వర్ చౌరస్తాలో కాంగ్రెస్, ఎన్‌‎ఎస్‌యూఐ నేతల ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ ఆధ్వర్యంలో కేటీఆర్ కాన్వాయ్ ఎదుట నిరసనకు దిగారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ముందస్తుగా ప్రతిపక్ష, విద్యార్థి, ప్రజా సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News