Jagga Reddy: గాంధీభవన్‌లో వివాదం

Jagga Reddy: ఏఐసీసీ కార్యదర్శుల సమక్షంలో పంచాయితీ

Update: 2021-09-25 08:13 GMT

మల్లు రవి అండ్ జగ్గా రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Jagga Reddy: గాంధీభవన్‌లో వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ కార్యదర్శుల సమక్షంలో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. జగ్గారెడ్డి, మల్లు రవి అరుచుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డిపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. 

Full View


Tags:    

Similar News