Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన వాదనలు

Phone Tapping Case: నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరిన పోలీసులు

Update: 2024-03-27 11:42 GMT

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన వాదనలు

Phone Tapping Case:  ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలను ఐదు రోజుల పాటు పోలీసులు కస్టడీ కోరారు. పోలీస్ కస్టడీ పిటిషన్‌పై నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్‌పై వాదనలు ముగిశాయి. నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Tags:    

Similar News