Revanth Reddy: విద్యుత్శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Revanth Reddy: అమెజాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Revanth Reddy: విద్యుత్శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Revanth Reddy: సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సంబంధిత శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, డిస్కంల పనితీరుపై సీఎం చర్చించారు. సంబంధింత అంశాలపై ఆరా తీశారు. అలాగే సీఎం రేవంత్రెడ్డితో అమెజాన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు పాల్గొన్నారు.