ఒకే వేదికపై సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై

* 9 నెలల తర్వాత రాజ్‌భవన్‌ వెళ్లిన సీఎం కేసీఆర్

Update: 2022-06-28 06:29 GMT

ఒకే వేదికపై సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై

Raj Bhavan: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 9 నెలల తర్వాత రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్ వెళ్లారు. నూతన సీజే ప్రమాణస్వీకారానికి కేసీఆర్ హాజరయ్యారు. అక్కడ గవర్నర్ తమిళి సై ను కేసీఆర్ కలిశారు. ఇరువురు కాసేపు ముచ్చటించారు. కార్యక్రమం అనంతరం తేనీటి విందులో కేసీఆర్, తమిళి సై పాల్గొన్నారు.

Tags:    

Similar News