CM KCR: ఇబ్రహీంపట్నం ఎలిమినేడుకు వెళ్లిన సీఎం కేసీఆర్

CM KCR: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాతృమూర్తి దశదినకర్మ కార్యక్రమానికి హజరైన సీఎం

Update: 2023-05-28 10:43 GMT

CM KCR: ఇబ్రహీంపట్నం ఎలిమినేడుకు వెళ్లిన సీఎం కేసీఆర్

CM KCR: సీఎం కేసీఆర్ ఎలిమినేడుకు వెళ్లారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తల్లి మంచిరెడ్డి పద్మమ్మ మే18వ తేదీన మరణించారు. ఈక్రమంలో ఈరోజు ఆమె దశదిన కర్మ కార్యక్రమాలు ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో జరిగాయి. ఎలిమినేడులో మంచిరెడ్డి కిషన్ రెడ్డిని వారి కుటుంబసభ్యలను సీఎం కేసీఆర్ పరామర్శించారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి అమ్మ పద్మమ్మ చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళుల్పించారు.

Tags:    

Similar News