CM KCR: ప్రగతిభవన్‌లో పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

CM KCR: హాజరైన మంత్రులు, కలెక్టర్లు, అధికారులు * జులై 1 నుంచి రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి

Update: 2021-06-26 09:00 GMT

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: పల్లె, పట్టణ ప్రగతిపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష ప్రారంభమైంది. సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, అధికారులు హాజరయ్యారు. కనీస వసతులు రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక.. జులై 1 నుంచి రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానుంది. మరోవైపు.. పాలనాపరమైన అంశాలపై కలెక్టర్లకు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News