CM KCR: నిజామాబాద్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి.. రూ.100 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్

CM KCR: రేపు నిజామాబాద్ మున్సిపాలిటీపై కేసీఆర్ సమీక్షా సమావేశం

Update: 2022-11-26 07:17 GMT

CM KCR: నిజామాబాద్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి.. రూ.100 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్

CM KCR: నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గణేష్ గుప్త హాజరయ్యారు. ఇటీవలే నిజామాబాద్ కార్పొరేషన్ అభివృద్ధికి 100కోట్ల రూపాయల జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. రేపు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్, నిజామాబాద్ మున్సిపాలిటీ పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Tags:    

Similar News