CM KCR: చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకున్న సీఎం కేసీఆర్

CM KCR: పూర్ణకుంభంతో శాస్త్రోక్తంగా స్వాగతం పలికిన రుత్వికులు

Update: 2022-01-09 12:07 GMT

 చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకున్న సీఎం కేసీఆర్

CM KCR: ముచ్చింతల్‌లోని చినజీయర్​స్వామి ఆశ్రమానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. కేసీఆర్‌కు పూర్ణకుంభంతో శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు రుత్వికులు. మహా సుదర్శన యాగం ఏర్పాట్లపై చినజీయర్ స్వామితో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే యాదాద్రి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లు, రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై చర్చించనున్నారు కేసీఆర్.

Tags:    

Similar News