Chittoor Road Accident: స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. 9 మందికి గాయాలు..

Chittoor Road Accident: చిత్తూరు జిల్లా పొన్నమాకులపల్లిలో కిండర్ కేర్ దివ్యాంగుల ట్రస్ట్ పాఠశాల వాహనం అర్థరాత్రి రోడ్డుప్రమాదానికి గురైంది.

Update: 2026-01-08 06:12 GMT

Chittoor Road Accident: స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. 9 మందికి గాయాలు..

Chittoor Road Accident: చిత్తూరు జిల్లా పొన్నమాకులపల్లిలో కిండర్ కేర్ దివ్యాంగుల ట్రస్ట్ పాఠశాల వాహనం అర్థరాత్రి రోడ్డుప్రమాదానికి గురైంది. బెంగళూరు- చెన్నై నేషనల్ హైవేపై వేగంగా స్కూల్ వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో స్కూల్ వాహనంలో 11 మంది విద్యార్థులు ఉండగా.. 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బెంగళూరులో వైద్య పరీక్షలు ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

Tags:    

Similar News