Bhagwanth: తెలంగాణలో కుటుంబపాలన కొనసాగుతోంది

Bhagwanth: కేంద్ర సహాయమంత్రి భగవంత్‌ * ఢిల్లీ నుంచి కరీంనగర్‌కు వచ్చిన కేంద్రం సహాయమంత్రి భగవంత్‌

Update: 2021-08-09 05:53 GMT

కరీంనగర్ ను సందర్శించిన కేంద్ర మంత్రి భగవంత్ 

Bhagwanth: 12వందల మంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో కుటుంబపాలన కొనసాగుతోందని కేంద్ర సహాయమంత్రి భగవంత్‌ ఆరోపించారు. బంగారు తెలంగాణ పేరుతో సీఎం కేసీఆర్ రంగుల కల చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. 2023 లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ నుంచి కరీంనగర్‌కు వచ్చిన భగవంత్‌ ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. 

Full View


Tags:    

Similar News