రాంప్రసాద్ హత్య కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Update: 2019-07-20 12:20 GMT

వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో నిందితులకు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో కోగంటి సత్యం సహా 8 మంది నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు నిందితులను విచారించనున్నారు. కోగంటి సత్యంపై వివిధ పోలీస్ స్టేషన్లలో 21 కేసులు ఉన్నాయి.

Full View

Tags:    

Similar News