హైదరాబాద్ చేరుకున్న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా..ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు

రెండు రోజుల పర్యటనలో భాగంగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు.

Update: 2019-08-18 09:40 GMT

రెండు రోజుల పర్యటనలో భాగంగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మజీ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు ఘన స్వాగతం పలికారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో జేపి నడ్డా మొదటి సారి హైదరాబాద్ వచ్చారు. ఆయన రాకతో ఎయిర్ పోర్టు మార్గాలన్నీ కాషాయరంగులోకి మారిపోయాయి. 

Tags:    

Similar News