Soyam Bapu Rao: సెప్టెంబర్ 17 నిర్మల్ జిల్లాలో బీజేపీ బహిరంగ సభ

Soyam Bapu Rao: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్రను ప్రపంచానికి తెలియ పర్చాలని సభ నిర్వాహణ

Update: 2021-09-16 09:55 GMT

సోయం బాపు రావు (ఫైల్ ఇమేజ్)

Soyam Bapu Rao: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడి అసువులు బాసిన స్వాతంత్ర సమరయోధుల చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలనే సదుద్దేశ్యంతో నిర్మల్‌‌లో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. జిల్లా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సభను నిర్వహిస్తామంటున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు

Tags:    

Similar News