యూరియా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం..కానీ అడిగే తీరిక తెలంగాణ సర్కార్‌కు లేదు

Update: 2019-08-30 12:51 GMT

కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తెలంగాణలో ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కుతున్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో యూరియా కొరత ఎందుకు ఏర్పడుతుందని ఆయన ప్రశ్నించారు. మరింత యూరియా కావాలంటే ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే అడిగే తీరిక తెలంగాణ ప్రభుత్వానికి లేదని ధర్మపురి అర్వింద్ విమర్శించారు.

Full View 

Tags:    

Similar News