Telangana: బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌‌‌పై హైకోర్టులో విచారణ

Telangana: హైకోర్టు రిజిస్ట్రార్‌ను ప్రత్యక్షంగా నోటీసులు ఇవ్వమని హైకోర్టు ఆదేశం

Update: 2022-03-14 06:17 GMT

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌‌‌పై హైకోర్టులో విచారణ

Telangana: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌‌‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు తీసుకోకవడంపై సీరియస్ అయ్యింది హైకోర్టు. హైకోర్టు రిజిస్ట్రార్‌ను ప్రత్యక్షంగా నోటీసులు ఇవ్వమని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ సెక్రటరీకి, పోలీస్ కమిషనర్‌కు నోటీసులు ఇవ్వాలని తెలిపింది. ఇక సాయంత్రం 4 గంటలకు కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News