Arvind Dharmapuri: నిజామాబాద్‌ పాలిటెక్నిక్‌ మైదానంలో బీజేపీ చాయ్‌ పే చర్చ

Arvind Dharmapuri: యువత ఓటింగ్‌లో పాల్గొనాలి.. పోలింగ్‌ శాతం పెంచాలి

Update: 2024-04-26 08:45 GMT

Arvind Dharmapuri: నిజామాబాద్‌ పాలిటెక్నిక్‌ మైదానంలో బీజేపీ చాయ్‌ పే చర్చ

Arvind Dharmapuri: యువత ఓటింగ్‌లో పాల్గొనాలని, పోలింగ్‌ శాతం పెంచాలని పిలుపునిచ్చారు నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్. నిజామాబాద్‌ నగరంలోని పాలిటెక్నిక్‌ మైదానంలో బీజేపీ చాయ్‌ పే చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని అర్వింద్‌ ఆరోపించారు. నిజామాబాద్‌ నగరాన్ని స్మార్ట్‌సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. అలాగే.. రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు.

Tags:    

Similar News