Hyderabad: దారుణం.. మహిళను గొంతుకోసి చంపిన దుండగులు
Hyderabad: స్థానికంగా బిక్షాటన చేసే మహిళగా గుర్తింపు
Hyderabad: దారుణం.. మహిళను గొంతుకోసి చంపిన దుండగులు
Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రాచకొండ పోలీస్ కమిషనర్ ఆఫీస్కు కూతవేటు దూరంలో ఓ మహిళను దుండగులు గొంతుకోసి హత్య చేశారు. సదురు మహిళ స్థానికంగా ఉంటూ బిక్షాటన చేసే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్న ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.