Bandi Sanjay: ప్రజలు ఓడగొట్టినా కేసీఆర్‌కు బుద్ధిరాలేదు

Bandi Sanjay: కేసీఆర్‌ డ్రామాలపై వినోద్‌ ఎందుకు ప్రశ్నించలేదు

Update: 2024-03-13 10:02 GMT

Bandi Sanjay: ప్రజలు ఓడగొట్టినా కేసీఆర్‌కు బుద్ధిరాలేదు

Bandi Sanjay: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడగొట్టినా కేసీఆర్‌కు బుద్ధిరాలేదన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. మాయమాటలతో మళ్లీ సెంటిమెంట్ రగిలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అబద్ధాలతో ప్రజలను మళ్లీ కేసీఆర్‌ మోసగిస్తున్నారన్నారు. ఏపీలో 7 మండలాలు కలిపేందుకు సహకరించిందే కేసీయారన్న బండి సంజయ్‌...కేసీఆర్‌ డ్రామాలపై వినోద్‌ కుమార్ ఎందుకు అడగలేదని ప్రశ్నలు సంధించారు.

Tags:    

Similar News