YS Avinash Reddy: నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి

YS Avinash Reddy: కేసు తదుపరి విచారణ సెప్టెంబర్‌ 1కి వాయిదా

Update: 2023-08-14 06:34 GMT

YS Avinash Reddy: నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి

YS Avinash Reddy: నాంపల్లి సీబీఐ కోర్టులో వివేకాహత్య కేసుపై విచారణ జరిగింది. సీబీఐ అనుబంధ ఛార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కేసు తదుపరి విచారణ సెప్టెంబర్‌ 1కు వాయిదా వేసింది.

Tags:    

Similar News