Himanta Biswa Sarma: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

Himanta Biswa Sarma: ప్రజా స్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు

Update: 2022-09-09 10:05 GMT

Himanta Biswa Sarma: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

Himanta Biswa Sarma: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జోత్సవాలను తిలకించేందుకు వచ్చిన బిస్వంత శర్మ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని కేసీఆర్ జాతీయ రాజకీయాలపై స్పందించారు. దేశంలో ఎంతమంది జట్టుకట్టినా దేశ ప్రజల మన్సులో మాత్రం నరేంద్ర మోడీ ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు నిజాం పాలనను కోరుకోవడంలేదన్నారు. జిహాదీతో సంబంధాలు ఉన్న అక్రమ మదర్సాలను ఎక్కడ ఉన్నా తొలగిస్తామని అస్సాం ముఖ్యమంత్రి బిస్వంత షర్మ స్పష్టం చేశారు.

Tags:    

Similar News