హైదరాబాద్ ఐఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య...చదువుల ఒత్తిడి తట్టుకోలేక అంటూ సూసైడ్ లెటర్...

IIT Hyderabad: మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించిన పోలీసులు

Update: 2023-08-08 03:38 GMT

హైదరాబాద్ ఐఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య...చదువుల ఒత్తిడి తట్టుకోలేక అంటూ సూసైడ్ లెటర్...

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. క్యాంపస్‌ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విద్యార్థిని మమైతా నాయక్‌ బలవన్మరణానికి పాల్పడింది. IIT క్యాంపస్‌లో మమైతా నాయక్‌ ఎంటెక్‌ చదువుతోంది. అయితే.. చదువులో ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నట్లు సూసైడ్‌ లెటర్‌ లభ్యమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News