తెలంగాణలో మరో కొత్త పార్టీ..?

* పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న వైఎస్‌ షర్మిల..? * ఇప్పటికే రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలు * రేపు లోటస్‌ పాండ్‌లో అభిమానులతో షర్మిల సమావేశం

Update: 2021-02-08 07:03 GMT

షర్మిల (ఫైల్ ఇమేజ్)

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు ఏపీ సీఎం జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా రేపు చలో లోటస్‌ పాండ్‌కు పిలుపునిచ్చారు షర్మిల. అభిమానులు, అనుచరులతో ఆమె సమావేశం కానున్నారు. మరోవైపు వైఎస్సార్‌ అభిమానులారా.. రండి.. తరలి రండి.. ఈ అడుగు రేపటి తెలంగాణ భవితకు పునాదంటూ.. సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

Full View


Tags:    

Similar News