Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కస్టడీ

Phone Tapping Case: ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షల అనంతరం బంజారాహిల్స్‌కు తరలింపు

Update: 2024-03-29 07:07 GMT

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కస్టడీ

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను చంచల్ గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం బంజార హిల్స్ తీసుకు రానున్నారు. ఐదు రోజుల పాటు న్యాయవాది సమక్షంలో ఇద్దరిని దర్యాప్తు బృందం విచారించనున్నది. భుజంగరావు, తిరుపతి అన్న స్టేట్ మెంట్ కీలకంగా మారనున్నది. ఇప్పటికే భుజంగరావు, తిరుపతన్నకు సంబంధించిన ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. ఇప్పుడు వీరు ఇచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News