కీసర కలెక్టర్ కార్యాలయంలో ఏబీసీ అధికారులు సోదాలు జరిపారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచి ఈశ్వరయ్య ఆడిట్ రిపోర్ట్ క్లియర్ చేయడం కోసం రవికుమార్ రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా రూ. లక్ష తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.