Rangareddy: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నందుపల్లిలో ఘటన

Rangareddy: చెరువులో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి

Update: 2024-03-25 16:22 GMT

Rangareddy: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నందుపల్లిలో ఘటన

Rangareddy: హోలీ పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నందుపల్లి చెరువులో ఇద్దరు యువకులు స్నానానికి వెళ్లారు. ఒకరు నీటిలో మునిగిపోతుండగా... మరొకరు కాపాడే ప్రయత్నం చేశారు. దీంతో ఇద్దరు మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాలను వెలికితీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు యువకులు మృతి చెందడంతో నందుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News