తెలంగాణలో 97కు చేరిన కరోనా కేసులు
కరోనా వైరస్ రోజురోజుకు తన ప్రభావం చూపుతుంది. లాక్ డౌన్ విధించినప్పటికీ సంఖ్య తగ్గడం లేదు..
కరోనా వైరస్ రోజురోజుకు తన ప్రభావం చూపుతుంది. లాక్ డౌన్ విధించినప్పటికీ సంఖ్య తగ్గడం లేదు.. తాజాగా తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 97కు చేరింది. మంగళవారం కొత్తగా 15 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.
మర్కజ్ నుంచి వచ్చిన వారికి, వారి బంధువులకు కోవిడ్ సోకిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తెలిపారు. ప్రస్తుతానికి 77 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇక ఇప్పటికే ఈ వ్యాదిన పది ఆరుగురు చనిపోయారు.