Hyderabad: కుత్బుల్లాపూర్‌లో పోలీసుల తనిఖీలు.. 17లక్షల 40 వేలు స్వాధీనం

Hyderabad: అక్రమంగా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు

Update: 2023-10-30 09:00 GMT

Hyderabad: కుత్బుల్లాపూర్‌లో పోలీసుల తనిఖీలు.. 17లక్షల 40 వేలు స్వాధీనం

Hyderabad: హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలను తనిఖీ చేశారు. గండిమైసమ్మ చౌరస్తాలో ఓ వ్యక్తి బైక్ పై అక్రమంగా నగదు తరలిస్తుండగా 17లక్షల40వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును sot పోలీసులు ఎలక్షన్ అధికారులకు అప్పగించారు.

Tags:    

Similar News