virat kohli: అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ

virat kohli: 100వ టెస్టులో 8వేల పరుగుల మైలురాయిని దాటిన కోహ్లీ

Update: 2022-03-04 11:15 GMT

అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ

Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తన వందో టెస్టులో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 8వేల పరుగులు పూర్తిచేశాడు కోహ్లీ. దీంతో ఈ ఘనతను సాధించిన 6వ ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ కోహ్లీ కంటే ముందున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రికీ పాంటింగ్ సైతం తన వందో టెస్టులోనే 8వేల పరుగుల మైలురాయిని చేరుకోవడం విశేషం.

Tags:    

Similar News