T20 World Cup: ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో చెలరేగిన భారత ఓపెనర్స్

T20 World Cup: 20 ఓవర్లలో 210పరుగులు చేసిన టీమిండియా

Update: 2021-11-03 16:28 GMT

తొలి ఇన్నింగ్స్ లో 20 ఓవర్లలో 210 పరుగులు చేసిన టీం ఇండియా (ఫైల్ ఇమేజ్)

T20 World Cup: ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్, రాహుల్ రికార్డు భాగస్వామ్యానికి తోడు చివర్లో పంత్, పాండ్యాలు మెరుపులు మెరిపించడంతో ఆఫ్ఘాన్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో మరోసారి టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ 74 పరుగులు రాహుల్ 69 పరుగులతో రికార్డ్ పార్టనర్ షిప్‌ ఇచ్చారు. చివర్లో పంత్ 27 పరుగులు, పాండ్యా 35 పరుగులతో అదరగొట్టారు.

Tags:    

Similar News