Tokyo Olympics: మహిళల టెన్నిస్‌లో సానియా జోడీ ఓటమి

Tokyo Olympics: డబుల్స్‌ తొలిరౌండ్‌లో సానియా మీర్జా-అంకిత రైనా జోడీ ఓటమి * ఉక్రెయిన్‌ టీం లిడ్‌మిలా-నదియా చేతిలో ఓటమి

Update: 2021-07-25 04:57 GMT

ఓటమి పాలైన సానియా మీర్జా (ఫైల్ ఇమేజ్)

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. మహిళల టెన్నిస్‌లో సానియా జోటి ఓటమి పాలైంది. మహిళల డబుల్స్‌ తొలిరౌండ్‌లో సానియా మీర్జా-అంకిత రైనా జోడి.., ఉక్రెయిన్‌ టీం లిడ్‌మిలా-నదియా చేతిలో పరాజయం పొందారు.

Full View


Tags:    

Similar News