భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ 2020జనవరిలో ప్రారంభమయ్యే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లో నుంచి తప్పుకుంది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లో హైదరాబాద్ నార్త్ ఈస్టర్న్ తరపున ఆమె ఆడారు. ఈ మేరకు ఆమె ట్విట్ చేసింది. ట్వీట్ చేసిన సైనా నెహ్వాల్ వచ్చే ఎడాది ఆరంభమయ్యే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లో 5వ సీజన్ ఆడటం లేదు. అనారోగ్య సమస్యలతో ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాను గాయాలు కూడా బాధపెట్టాయి. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ సీజన్ ఆడకుండా పూర్తిగా ఆటమీద దృష్టి పెట్టాలిని నిర్ణయించుకున్నాను, ఆ తర్వాతి సీజన్ కచ్చితంగా పాల్గొంటాను అని సైనా నెహ్వాల్ ట్విట్ చేశారు.
Hey everyone , I won't be part of the PBL Season 5 . I haven't been well most part of the year due to pancreatitis and injuries and I would like to take time during the PBL to prepare better . I want to say sorry to all my fans and I hope to be part of the next season of PBL .
— Saina Nehwal (@NSaina) November 24, 2019