Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్‌కు చేరిన భారత హాకీ టీమ్

Tokyo Olympics: క్వార్టర్స్‌లో బ్రిటన్‌పై 3-1 తేడాతో గ్రాండ్ విక్టరీ

Update: 2021-08-01 13:51 GMT

సెమి ఫైనల్ కు చేరిన హాకీ టీం (ఫైల్ ఇమేజ్)

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. తాజాగా బ్రిటన్‌పై గ్రాండ్ విక్టరీ సాధించి సెమీస్‌కు చేరింది. బ్రిటన్‌పై 3-1 గోల్స్‌ తేడాతో తిరుగులేని విజయం సాధించిన టీమిండియా సెమీస్‌లోకి దూసుకెళ్లింది. దీంతో భారత్‌కు మరో మెడల్ ఖాయంగా కనిపిస్తోంది. భారత్ 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ మెగా ఈవెంట్లో సెమీస్‌కు చేరడం విశేషం.

Tags:    

Similar News