Tokyo Olympics: ఒలింపిక్స్‌ మహిళల బాక్సింగ్‌లో భారత్‌కు నిరాశ

Tokyo Olympics: 64-69 కిలోల విభాగంలో సెమీస్‌లో భారత బాక్సర్‌ లవ్లీనా ఓటమి

Update: 2021-08-04 06:50 GMT

 ఇండియన్ బాక్సర్ లవ్లీన (ఫైల్ ఇమేజ్)

Tokyo Olympics: ఒలింపిక్స్‌ మహిళల బాక్సింగ్‌లో భారత్‌కు నిరాశే మిగిలింది. 64-69 కిలోల విభాగంలో జరిగిన సెమీస్‌లో భారత బాక్సర్‌ లవ్లీనా ఓటమి పాలైంది. టర్కీ బాక్సర్‌, వరల్డ్ ఛాంపియన్‌ సుర్మెనెలి బుసేనెజ్‌ చేతిలో 0-5 తేడాతో ఓటమిని చవిచూసింది లవ్లీనా. దీంతో కాంస్యంతో భారత్ బాక్సర్‌ లవ్లీనా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా లవ్లీనా బొర్గొహెయిన్ అవతరించింది.

Full View


Tags:    

Similar News