India vs England 4th Test: ఓవల్‌ టెస్టులో భారత్‌ ఘన విజయం

* 157 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై భారత్‌ గెలుపు * 5 టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో భారత్‌

Update: 2021-09-06 16:02 GMT

ఓవల్‌ టెస్టులో భారత్‌ ఘన విజయం (ట్విట్టర్ ఫోటో)

India vs England 4th Test : ఓవెల్ టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. 157 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై భారత్ గెలుపొందింది. ఐదు టెస్టుల సీరీస్‌లో 2-1 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. చివరి రోజు భారత్ బౌలర్లు అదరగొట్టారు. 50 ఏళ్ల తర్వాత ఓవెల్ టెస్ట్‌లో భారత్ గెలిచింది.

Tags:    

Similar News