Tokyo Olympics: టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో భారత్ విజయం

Tokyo Olympics: రెండో రౌండ్‌లో ఉక్రెయిన్ పై 4-3 తేడాతో ఇండియా గెలుపు * టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్‌కు భారత్

Update: 2021-07-25 08:51 GMT

వమన్స్ టేబుల్ టెన్నిస్ విజయం (ఫైల్ ఇమేజ్)

Tokyo Olympics: ఒలింపిక్స్‌తో భారత్ మరో విజయాన్ని సాధించింది. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో భారత్ విజయం సాధించింది. రెండో రౌండ్‌లో ఉక్రెయిన్ పై 4-3 తేడాతో ఇండియా గెలుపొందింది. దాంతో టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌ ప్రీక్వార్టర్‌కు చేరుకుంది. ఈరోజు జరిగిన మ్యాచ్ లో మనిక బత్రా ఉక్రెయిన్ ప్లేయర్ మార్గరిటా పెసోట్ స్కా పై 4-3 తేడాతో గెలుపొందింది. ప్రీక్వార్టర్స్ లో స్థానం కోసం సోఫియా పోల్కనోవాతో తలపడనుంది మనిక బత్రా.

Full View


Tags:    

Similar News