కటక్ వేదికగా టీమిండియా విండీస్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ భాగంగా, ఆఖరి వన్డేలో టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రాంభించిన విండీస్ ఓపెనర్లు (లూయిస్ 18 పరుగులు, 35బంతుల్లో, 3ఫోర్లు,) హోప్ (26పరుగులు 31 బంతుల్లో3 ఫోర్లు ), రాణిస్తున్నారు. 13 ఓవర్లు ముగిసే సరిగి విండీస్ 51 పరుగులు చేసింది.